Asianet News TeluguAsianet News Telugu

పాటియాలాలో ఎన్‌సిసి విమానం కూలిపోవడంతో పైలట్ మరణం .

టేకాఫ్ తర్వాత ఫిబ్రవరి 24 న పంజాబ్‌లోని పాటియాలాలో ఒక ఎన్‌సిసి విమానం కూలిపోయింది.

టేకాఫ్ తర్వాత ఫిబ్రవరి 24 న పంజాబ్‌లోని పాటియాలాలో ఒక ఎన్‌సిసి విమానం కూలిపోయింది. ఈ విమానంలో  ఎన్‌సిసి క్యాడెట్‌తో పాటు గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ అధికారి వున్నారు . ఈ ప్రమాదంలో విమానం గ్రూప్ కెప్టెన్ జిఎస్ చీమా ప్రాణాలు కోల్పోగా, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ కు  (ఎన్‌సిసి) తీవ్ర గాయాలయ్యాయి.