Asianet News TeluguAsianet News Telugu

నీతిఆయోగ్ సమావేశంలో ఆసక్తికర దృశ్యాలు... ఆ సీఎంలతో ప్రధాని మోదీ సంభాషణ

న్యూడిల్లీ : దేశప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం రాజధాని న్యూడిల్లీలో జరిగింది. 

న్యూడిల్లీ : దేశప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం రాజధాని న్యూడిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శించుకునే నాయకులు సైతం ఒకరినొకరు పలకరిస్తూ కనిపించారు. ప్రధాని అందరు ముఖ్యమంత్రులతో ముచ్చటించారు.