Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్ : హిందూ దేవాలయంలో శానిటైజేషన్ చేస్తున్న ముస్లింలు.. వైరల్ వీడియో...

ఇది ఎక్కడో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది ఎక్కడో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనావైరస్ కారణంగా ఎక్కువమంది గుమిగూడే అవకాశాలున్న ప్రాంతాలను నిరంతరం శానిటైజ్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ హిందూ దేవాలయంలో ముస్లిం అతను శానిటైజేషన్ చేస్తున్నాడు. గుళ్లోకి వెళ్లేమందు చెప్పులు బయటవదిలి వెళ్లడం... నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. భారతదేశంలో హిందూ ముస్లిం భాయి భాయి అనడానికి నిదర్శనం అంటూ మెచ్చకుంటున్నారు. చూడండి..

Video Top Stories