అమ్మా! ఈ జీవితానికిక వెలుగు చూడలేనా? మానవత్వం కనిపించదా?
కేరళ ఏనుగు విషాద మరణం మీద సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్ లో సందేశాత్మక చిత్రాన్ని వేశాడు.
కేరళ ఏనుగు విషాద మరణం మీద సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్ లో సందేశాత్మక చిత్రాన్ని వేశాడు. అమ్మా, మానవత్వన్నీ, వెలుగునూ చూడలేకపోయా..’ అనే క్యాప్షన్ తో వేసిన ఈ చిత్రం చూపరుల హృదయాల్ని కలిచివేస్తోంది. కేరళలో కడుపుతో ఉన్న ఏనుగుకు మందుగుండు ఉన్న పైనాపిల్ ఇవ్వడంతో, అది పేలి చనిపోయిన సంగతి తెలిసిందే.