Asianet News TeluguAsianet News Telugu

సముద్రతీరంలో చెత్త ఏరేసిన ప్రధాని (వీడియో)

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో రెండు రోజుల అనధికారిక భేటీలో రెండో రోజైన శనివారం ఉదయం ప్రధాని నరేంద్రమోడీ సోషల్ మెసేజ్ తో ప్రారంభించారు. శనివారం ఉదయం మామల్లపురం సముద్ర తీరంలో ఉన్న చెత్త ఎత్తి క్యారీ బాగ్ లో వేసి హోటల్ రూమ్ బాయ్ కి ఇచ్చి పారవేయించారు. ప్రతీ పౌరుడు తమవంతుగా ఇలా చేయాలన్న సందేశాన్ని పంచారు.

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో రెండు రోజుల అనధికారిక భేటీలో రెండో రోజైన శనివారం ఉదయం ప్రధాని నరేంద్రమోడీ సోషల్ మెసేజ్ తో ప్రారంభించారు. శనివారం ఉదయం మామల్లపురం సముద్ర తీరంలో ఉన్న చెత్త ఎత్తి క్యారీ బాగ్ లో వేసి హోటల్ రూమ్ బాయ్ కి ఇచ్చి పారవేయించారు. ప్రతీ పౌరుడు తమవంతుగా ఇలా చేయాలన్న సందేశాన్ని పంచారు.