డిల్లీకి చేరిన 'బ్రో' వివాదం... విజయసాయి రెడ్డితో అంబటి భేటీ

న్యూడిల్లీ : పవన్ కల్యాణ్ నటించిన 'బ్రో' సినిమాలో శ్యాంబాబు పాత్రపై వివాదం సాగుతున్న విషయం తెలిసిందే.

Share this Video

న్యూడిల్లీ : పవన్ కల్యాణ్ నటించిన 'బ్రో' సినిమాలో శ్యాంబాబు పాత్రపై వివాదం సాగుతున్న విషయం తెలిసిందే.శ్యాంబాబు పాత్ర ద్వారా తనను అవమానించేందుకు పవన్ యత్నించారని మంత్రి అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా ద్వారా పవన్ కు చంద్రబాబు ప్యాకేజీ డబ్బులు అందాయని ఆరోపించారు. అందుకే ఈ సినిమా లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపిన మంత్రి ఇందుకోసం ఇవాళ న్యూడిల్లీకి వెళ్లారు. డిల్లీలో వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డిని కలిసిన మంత్రి రాంబాబు దర్యాప్తు సంస్థలకు బ్రో సినిమాపై ఫిర్యాదు చేసారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video