Asianet News TeluguAsianet News Telugu

శ్రీకాకుళంలో వలసకూలీలు వెడుతున్న ట్రావెల్స్ బోల్తా.. 33 మందికి గాయాలు

శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో ప్రైవేటు బస్సు బోల్తా పడి 33 మందికి గాయాలయ్యాయి. 

శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో ప్రైవేటు బస్సు బోల్తా పడి 33 మందికి గాయాలయ్యాయి. బెంగళూరు నుండి కోల్ కతా వెల్తున్న ఈ బస్సులో 42 మంది వలసకూలీలున్నారు. వీరంతా కర్ణాటకలో క్వారంటైన్ ముగించుకుని స్వస్థలాలకు వెడతుండగా మందస మండలం బాలిగాం వద్ద బస్సు బోల్తా పడింది. బాధితులంతా పశ్చిమ బెంగాల్ కు చెందిన వలసకూలీలుగా గుర్తించారు.