Asianet News TeluguAsianet News Telugu

ఓ వలసకూలీ విషాదం.. చనిపోయిన తల్లిని లేపుతున్న చిన్నారి.. (వీడియో)

కరోనా ఓ వలసకార్మికురాలి ఆకలి చావుకు కారణమయ్యింది.

కరోనా ఓ వలసకార్మికురాలి ఆకలి చావుకు కారణమయ్యింది. ఓ పసిబిడ్డకు తల్లిని దూరం చేసింది. చావంటే ఎలా ఉంటుందో.. పరిచయం చేసింది. పాట్నా  రైల్వే స్టేషన్ లో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక దృశ్యం అందరి కంటా కన్నీరు పెట్టిస్తుంది. గుజరాత్ నుండి బీహార్ వెడుతున్న బాధితురాలు ఆహారం, నీళ్లు లేక అనారోగ్యానికి గురై చనిపోవడంతో ముజఫర్ నగర్ రైల్వే స్టేషన్ వద్ద ఆమెను పడుకోబెట్టారు. తల్లి చనిపోయిన విషయం తెలియక ఆ చిన్నారి తల్లిని లేపేందుకు చేసే ప్రయత్నం గుండెల్ని కరిగిస్తుంది. చూడండి..