ఢిల్లీ ఎలక్షన్స్ : ఉదయాన్నే మొదలైన మెట్రో సేవలు
ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలోని మెట్రో సర్వీసులు ఉదయం నాలుగు గంటలనుండే ప్రారంభమయ్యాయి.
ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలోని మెట్రో సర్వీసులు ఉదయం నాలుగు గంటలనుండే ప్రారంభమయ్యాయి. ఎన్నికల సిబ్బంది, అధికారులు, ఓటర్లు పోలింగ్ బూత్ లకు చేరుకోవడానికి వీలుగా ఈ ఏర్పాటు చేశారు. ఉదయం ఆరు గంటలవరకు అరగంటకో ట్రైన్ నడుస్తుంది. ఆ తరువాత నార్మల్ సర్వీసులే ఉంటాయి.