హోలీ 2020 : రాజ్ భవన్ సిబ్బందితో పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ పూలహోలీ
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి రాజ్ భవన్లో తన సిబ్బందితో పూలతో హోలీ ఆడారు.
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి రాజ్ భవన్లో తన సిబ్బందితో పూలతో హోలీ ఆడారు. కరోనావైరస్ ప్రభావం కారణంగా రంగులకు దూరంగా ఉన్నారు. దీంతో రకరకాల పూలరెక్కలతో హోలీవేడుకలు జరుపుకున్నారు.