లాక్మే ఫ్యాషన్ వీక్ 2020 : రాంప్ మీద ఊపేసిన రకుల్ ప్రీత్, సన్నీ లియోన్, నేహా ధూపియా
ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ 2020లో బాలీవుడ్ తారలు మెరిసిపోయారు.
ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ 2020లో బాలీవుడ్ తారలు మెరిసిపోయారు. రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్, నేహా ధూపియాలు తమ గెటప్స్ తో అందర్నీఆకట్టుకుననారు. కూడా కనిపించింది. 2020 ఫిబ్రవరి 11 నుండి 16 వరకు జరుగుతున్న లాక్మే ఫ్యాషన్ వీక్ ఈ యేడాది 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.