Asianet News TeluguAsianet News Telugu

దేశంలో రెండో మరణం...కరోనాతో మరణించిన ఢిల్లీ మహిళ

దేశంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య రెండుకు చేరింది. 

దేశంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య రెండుకు చేరింది. ఢిల్లీ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో 68 యేళ్ల వృద్ధురాలి మరణంతో కరోనా మరణాల సంఖ్య రెండుకు చేరుకుంది. ఇంతకు ముందు కర్ణాటకలో ఓ మరణం నమోదయ్యింది.