Asianet News TeluguAsianet News Telugu

Video : అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు...మధ్యలో భారత్ బలి?

ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో శుక్రవారంనాడు ఇరాన్ ఉన్నతాధికారిని అమెరికా హత్య చేయించింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి జావాద్ జరీఫ్ మరియు అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీతో మాట్లాడారు. యుఎస్, ఇరాక్ ల మధ్య ఉద్రిక్తతలు, ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో భారతదేశ కార్యకలాపాల మీద ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో శుక్రవారంనాడు ఇరాన్ ఉన్నతాధికారిని అమెరికా హత్య చేయించింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి జావాద్ జరీఫ్ మరియు అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీతో మాట్లాడారు. యుఎస్, ఇరాక్ ల మధ్య ఉద్రిక్తతలు, ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో భారతదేశ కార్యకలాపాల మీద ఆందోళన వ్యక్తం చేశారు. 

Video Top Stories