Asianet News TeluguAsianet News Telugu

శాంతిని కాపాడడమే కాదు..భగ్నం చేయడం కూడా తెలుసు : ఎఐఎంఐఎం ఎమ్మెల్యే

మహారాష్ట్రలో జరిగిన కాల్పుల సంఘటన మీద FIR  ఎందుకు నమోదు కాలేదు? అంటూ ఎఐఎంఐఎం ఎమ్మెల్యే ముఫ్తీ మహ్మద్ ఇస్మాయిల్ ప్రశ్నించాడు.

మహారాష్ట్రలో జరిగిన కాల్పుల సంఘటన మీద FIR  ఎందుకు నమోదు కాలేదు? అంటూ ఎఐఎంఐఎం ఎమ్మెల్యే ముఫ్తీ మహ్మద్ ఇస్మాయిల్ ప్రశ్నించాడు. అంతేకాదు శాంతిని కాపాడడం మనకు ఎలా తెలుసో..ఆ శాంతిని ఎలా భగ్నం చేయాలో కూడా తెలుసు దీన్ని పోలీసులు గమనించాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.