Video : తృణధాన్యాలు తింటున్నారా?.. ప్రభుత్వానికి లెక్కలు చెప్పాలి...
జాతీయ జనాభా లెక్కల రిజిస్ట్రేషన్ 2021లో ప్రభుత్వం కొత్త రకాల కాలమ్స్ పెట్టనుంది. వీటిల్లో తృణధాన్యాల వినియోగం మీద కూడా ఓ కాలమ్ ఉంది.
జాతీయ జనాభా లెక్కల రిజిస్ట్రేషన్ 2021లో ప్రభుత్వం కొత్త రకాల కాలమ్స్ పెట్టనుంది. వీటిల్లో తృణధాన్యాల వినియోగం మీద కూడా ఓ కాలమ్ ఉంది. దీనిమీద ప్రతిపక్షాలు, పశ్చిమ బెంగాల్, కెరళా లాంటి రాష్ట్రాలు భయాలు వ్యక్తం చేశాయి. ఈ ఎక్సర్ సైజ్ ప్రకారం సెన్సస్ 2021 యొక్క హౌస్లిస్టింగ్ ఆపరేషన్లలో మొదటిసారిగా స్మార్ట్ఫోన్లు, పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు మరియు మొబైల్ నంబర్ల డేటా కూడా అడగనున్నారు. అయితే, సెన్సస్ సంబంధిత కమ్యూనికేషన్ కోసం మాత్రమే మొబైల్ నంబర్లు తీసుకుంటారని నోటిఫికేషన్ స్పష్టం చేస్తుంది.