Asianet News TeluguAsianet News Telugu

సెంటు డబ్బా అనుకుని తెరిచి..షాక్ అయ్యారు...

ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం రూ .43 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం రూ .43 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మొహమ్మద్ అర్షి అనే వ్యక్తినుండి కేంద్ర పారిశ్రామిక భద్రతా(సిఐఎస్ఎఫ్) సిబ్బంది ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. విదేశీ కరెన్సీని పెర్ఫ్యూమ్ 
డబ్బాలు, క్లాత్ పర్సుల్లో దాచి తీసుకువెడుతుండగా పట్టుకున్నారు. అతన్ని కస్టమ్స్ విభాగానికి అప్పగించారు.

Video Top Stories