Asianet News TeluguAsianet News Telugu

Video : పాకిస్తాన్ చెరనుండి ఆంధ్ర మత్స్యకారులకు విడుదల

పాకిస్తాన్‌ చెరలో ఉన్న ఆంధ్రా మత్స్యకారులను పాక్‌ ప్రభుత్వం ఈ రోజు విడుదల చేయనుంది.

పాకిస్తాన్‌ చెరలో ఉన్న ఆంధ్రా మత్స్యకారులను పాక్‌ ప్రభుత్వం ఈ రోజు విడుదల చేయనుంది. 018 డిసెంబర్‌లో అనుకోకుండా పాక్‌ జలాల్లోకి ప్రవేశించిన మత్స్యకారులను
పాక్‌సైన్యం అదుపులోకి తీసుకొని బంధించింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 20 మంది మత్స్యకారులను జనవరి 6న వాఘా బోర్డర్‌ వద్ద భారత్‌ అధికారులకు అప్పగిస్తామని పాక్‌ విదేశాంగశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో విడుదల కాబోతున్న మత్స్యకారులను కరాచీ కారాగారం నుండి పాకిస్థాన్ అధికారులు తరలించారు.