Asianet News TeluguAsianet News Telugu

హోమ్ మంత్రి అమిత్ షా తో ఏషియా నెట్ స్పెషల్ ఇంటర్వ్యూ

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారకార్యక్రమంలో భాగంగా హోమ్ మంత్రి అమిత్ షా నేడు కేరళ లో పర్యటిస్తున్నారు. 

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారకార్యక్రమంలో భాగంగా హోమ్ మంత్రి అమిత్ షా నేడు కేరళ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏషియా నెట్ న్యూస్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. కేరళ ఎన్నికల్లో శబరిమల అంశం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. గోల్డ్ స్కాం కి సంబంధించి అధికార లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం లో చీఫ్ సెక్రటరీ గా పనిచేస్తున్న అధికారి హస్తం ఉండడం వల్లే ఈడీ దర్యాప్తు చేస్తుందని ఆయన తెలిపారు.