Asianet News TeluguAsianet News Telugu

యస్ బ్యాంక్ ఎఫెక్ట్ : చిక్కుల్లో ప్రియాంకాగాంధీ

ప్రియాంకాగాంధీ దగ్గరినుండి రెండుకోట్ల రూపాయల విలువైన చిత్రపటాన్ని కొనుగోలు చేసిన యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్.

ప్రియాంకాగాంధీ దగ్గరినుండి రెండుకోట్ల రూపాయల విలువైన చిత్రపటాన్ని కొనుగోలు చేసిన యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పెయింటింగ్ ను రానాకపూర్ ఇంట్లో ఈడీ స్వాధీనం చేసుకుంది. ప్రియాంక 2010లో ఈ పెయింటింగ్ ను రానాకపూర్ కి రెండుకోట్లకు అమ్మినట్టు రాసిన దృవీకరణ పత్రం కూడా దొరికింది. 

Video Top Stories