Asianet News TeluguAsianet News Telugu

రాజేష్ డియో వివాదాస్పద వ్యాఖ్యలు..అందుకే ఎన్నికల డ్యూటీనుండి తొలగించాం..

ఫిబ్రవరి ఫస్ట్ రోజు ఢిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు.

ఫిబ్రవరి ఫస్ట్ రోజు ఢిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు విలేకరులతో చెప్పాడు. ఇలా చెప్పడాన్ని తప్పుపడుతూ ఈ పోలీసు అధికారిని ఎన్నికల డ్యూటీనుండి ఎన్నికల కమిషన్ తొలగించింది.

Video Top Stories