Asianet News TeluguAsianet News Telugu

పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న పోలీసులు..ఎక్కడంటే...

లాక్ డౌన్ నేపథ్యంలో రోజుకూలీ లేక పస్తులుంటున్న నిరుపేదలకు పంజాబ్ పోలీసులు సహాయహస్తాన్ని అందిస్తున్నారు.

లాక్ డౌన్ నేపథ్యంలో రోజుకూలీ లేక పస్తులుంటున్న నిరుపేదలకు పంజాబ్ పోలీసులు సహాయహస్తాన్ని అందిస్తున్నారు. గుడిసెలదగ్గరికి వెళ్లి  వారికి కావాల్సిన నిత్యావసరాలు అందిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.