Asianet News TeluguAsianet News Telugu

కరోనావైరస్ : పారాదిప్ పోర్టులో హై లెవల్ స్క్రీనింగ్

దేశంలోని అతిపెద్ద ఓడరేవైనా ఒడిశాలోని పారాదీప్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు.

దేశంలోని అతిపెద్ద ఓడరేవైనా ఒడిశాలోని పారాదీప్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. భారత్ లోని అనేక నగరాల్లో కరోనా వ్యాప్తి ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా ఇలా చేశారు. ముఖ్యంగా కరోనావైరస్ ప్రభావిత దేశాల నుండి వచ్చే ఓడల మీద అధికారులు గట్టి నిఘా పెట్టారు. అలా వచ్చిన ఓడల్లోని వారికి 14 రోజుల పాటు రోజువారీ చెకప్ లు చేసి ఆ ఆరోగ్య నివేదికతో అంచనా వేస్తున్నారు.