ఇదేం చోద్యం.. కరోనా పాజిటివ్ వచ్చినా మారని బుద్ది..
బెంగళూరులో జరిగిన ఓ సంఘటన ఇదేం చోద్యంరా బాబూ అనిపించేలా ఉంది.
బెంగళూరులో జరిగిన ఓ సంఘటన ఇదేం చోద్యంరా బాబూ అనిపించేలా ఉంది. విషయం ఏంటంటే బెంగళూరు పాదరాయణపురా కార్పొరేటర్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. వైద్య సిబ్బంది హాస్పిటల్ కి తరలిస్తున్నారు. అయితే కార్పొరేటర్ కదా.. రాజకీయనాయకుడి బుద్ది చూపించుకున్నాడు. అంబులెన్స్ లో ఎక్కుతూ చుట్టూ ఉన్నవారికి చేతులు ఊపుతూ, మళ్లీ కిందికి దిగి తల్లి కాళ్లకి మొక్కుతూ.. వీధిలోని వారికి వెళ్లొస్తానని చెబుతూ.. ఇలా నానా హంగామా చేశాడు. మీరే చూడండి..