Asianet News TeluguAsianet News Telugu

అయోధ్యలో ఆకట్టుకుంటున్న నదీ హారతి....

శ్రీరామ జన్మభూమి అయోధ్యలో దివ్య రామ మందిరం నిర్మాణమైన సంగతి తెలిసిందే. జనవరి 22న రామాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. 

శ్రీరామ జన్మభూమి అయోధ్యలో దివ్య రామ మందిరం నిర్మాణమైన సంగతి తెలిసిందే. జనవరి 22న రామాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అయితే అంతేకన్నా ముందే అయోధ్యలో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సరయూ నది తీరంలో హారతి కార్యక్రమం జరుగుతోంది. వేద మంత్రోచ్ఛరణలు, జైశ్రీరామ్ నినాదాల మధ్య ఈ కార్యక్రమంగా అంగరంగ వైభవంగా జరుగుతోంది.