Asianet News TeluguAsianet News Telugu

ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ : భారత దేశ తొలి ఉల్కా ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విన్ శేఖర్ తో

భారతదేశపు మొట్టమొదటి ప్రొఫెషనల్ ఉల్కా ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విన్ శేఖర్ ఏషియానెట్ న్యూస్‌తో మాట్లాడుతూ.. 

భారతదేశపు మొట్టమొదటి ప్రొఫెషనల్ ఉల్కా ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విన్ శేఖర్ ఏషియానెట్ న్యూస్‌తో మాట్లాడుతూ.. నక్షత్రాలు, ఉల్కలతో తన ప్రయాణం గురించి వివరించారు. ఇక, ఇంట‌ర్నేష‌న‌ల్ ఆస్ట్రోనామిక‌ల్ యూనియ‌న్‌(అంతర్జాతీయ ఖగోళ యూనియన్) ఓ చిన్న గ్ర‌హానికి అశ్విన్ శేఖర్ పేరును కూడా పెట్టింది. కేరళలోని ఒక చిన్న పట్టణానికి చెందిన ఆయన ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని పారిస్ అబ్జర్వేటరీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెలెస్టియల్ మెకానిక్స్‌లో ఖగోళ భౌతిక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.