ఏనుగులకు పరుగుల పోటీ..ఎక్కడో తెలుసా...
కేరళ, త్రిశూర్లోని గురువాయూర్ ఆలయంలో యేటా జరిగే ఏనుగుల పరుగులపోటీ నిన్న జరిగింది.
కేరళ, త్రిశూర్లోని గురువాయూర్ ఆలయంలో యేటా జరిగే ఏనుగుల పరుగులపోటీ నిన్న జరిగింది. గోపి కన్నన్ అనే ఏనుగు 8వ సారి రేసును గెలుచుకున్నాడు. ఈ రేసులు 24 ఏనుగులు పాల్గొన్నాయి. ఈ పోటీతో గురువాయూర్ ఆలయ 10 రోజుల వార్షిక ఉత్సవానికి నాంది పలికారు.