HaryanaAssemblyPolls video : అన్ని పార్టీలు ఏకం కావాల్సిన సమయం వచ్చింది
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి BS హుడా మాట్లాడుతూ కాంగ్రెస్, JJP, INLD, స్వతంత్ర్య అభ్యర్థులందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇది అవసరం అన్నారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి BS హుడా మాట్లాడుతూ కాంగ్రెస్, JJP, INLD, స్వతంత్ర్య అభ్యర్థులందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇది అవసరం అన్నారు.