Asianet News TeluguAsianet News Telugu

మహిళల గొడవలో దూరి..మహిళలను చావగొట్టిన న్యాయవాది...

మధ్యప్రదేశ్ లోని సాత్నాలో నిన్న ఇద్దరు మహిళల మధ్య గొడవ జరిగింది. ఇదికొట్టుకోవడానికి దారి తీసింది. 

మధ్యప్రదేశ్ లోని సాత్నాలో నిన్న ఇద్దరు మహిళల మధ్య గొడవ జరిగింది. ఇదికొట్టుకోవడానికి దారి తీసింది. ఇందులో ఒక మహిళ లాయరు, స్థానికురాలు, ఆమెకు మరో మగ న్యాయవాది తోడవడంతో గొడవ దెబ్బలాటకు దారితీసింది. అయితే ఆ ఇద్దరు మహిళలకు అంతకుముందునుండే గొడవలున్నాయని, అవే ఈ ఘర్షణకు దారితీసాయని పోలీసులు చెబుతున్నారు.
=

Video Top Stories