ముంబై : రెండు గ్రూపుల మధ్య గొడవ, ఆరుగురికి గాయాలు
ముంబైలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో 6 మంది గాయపడ్డారు.
ముంబైలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో 6 మంది గాయపడ్డారు. ఫిబ్రవరి 15 న చెంబూర్లోని ముకుంద్ నగర్ ప్రాంతంలో గొడవలు చెలరేగాయి. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ మేము కేసు నమోదు చేస్తున్నాం. దర్యాప్తు జరుగుతుంది అన్నారు.