Asianet News TeluguAsianet News Telugu

ముంబై : రెండు గ్రూపుల మధ్య గొడవ, ఆరుగురికి గాయాలు

ముంబైలో రెండు గ్రూపుల మధ్య  జరిగిన ఘర్షణలో 6 మంది గాయపడ్డారు.

ముంబైలో రెండు గ్రూపుల మధ్య  జరిగిన ఘర్షణలో 6 మంది గాయపడ్డారు. ఫిబ్రవరి 15 న చెంబూర్‌లోని ముకుంద్ నగర్ ప్రాంతంలో గొడవలు చెలరేగాయి. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ మేము కేసు నమోదు చేస్తున్నాం. దర్యాప్తు జరుగుతుంది అన్నారు.