ఢిల్లీ : మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఎన్ కౌంటర్
దేశ రాజధానిలో సోమవారం ఉదయం ఐదు గంటలకు ఎన్ కౌంటర్ జరిగింది.
దేశ రాజధానిలో సోమవారం ఉదయం ఐదు గంటలకు ఎన్ కౌంటర్ జరిగింది. రాజా ఖురేషి, రమేష్ బహదూర్ అనే ఇద్దరు క్రిమినల్స్ ఈ ఎన్కౌంటర్లో మృతి చెందారు. చనిపోయిన వారు పలు కేసులలో వాంటెండ్ గా ఉన్నారని, ఇటీవల కారావాల్ నగర్లో జరిగిన హత్యలో కూడా నిందితులని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.