Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ : మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఎన్ కౌంటర్

దేశ రాజధానిలో సోమవారం ఉదయం ఐదు గంటలకు ఎన్ కౌంటర్ జరిగింది. 

దేశ రాజధానిలో సోమవారం ఉదయం ఐదు గంటలకు ఎన్ కౌంటర్ జరిగింది. రాజా ఖురేషి, రమేష్ బహదూర్‌ అనే ఇద్దరు క్రిమినల్స్ ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. చనిపోయిన వారు పలు కేసులలో వాంటెండ్ గా ఉన్నారని,  ఇటీవల కారావాల్ నగర్లో జరిగిన హత్యలో కూడా నిందితులని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.