Asianet News TeluguAsianet News Telugu

పెరిగిన రైతుల ఆత్మహత్యలు : నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక

2018 ఒక్క సంవత్సరంలోనే 10వేల 349మంది రైతులు, వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు.

2018 ఒక్క సంవత్సరంలోనే 10వేల 349మంది రైతులు, వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన యాక్సిడెంట్లలో మరణించిన, ఆత్మహత్యలు చేసుకున్నవారి డేటా ప్రకారం ఈ వివరాలు తెలిసాయి.ఈ నివేదిక ప్రకారం, మహారాష్ట్ర లో 17,972 అత్యధిక ఆత్మహత్యలు జరిగాయి. తమిళనాడులో 13,896, పశ్చిమ బెంగాల్ లో 13,255, మధ్యప్రదేశ్ లో 11,775, కర్ణాటకలో 11,561 ఆత్మహత్యలు నమోదయ్యాయి.

Video Top Stories