ఏ సమస్యలూ తలెత్తలేదు: రజత్ కుమార్ (వీడియో)
పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని తెలంగాణ సిఈవో రజత్ కుమార్ చెప్పారు. నిజామాబాద్ లో కూడా 12 బ్యాలెట్ యూనిట్స్ పెట్టినప్పటి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు.మాక్ పోలింగ్ లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదని అన్నారు.9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఓ 10.6 శాతం నమోదు అయిందని చెప్పారు.
పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని తెలంగాణ సిఈవో రజత్ కుమార్ చెప్పారు. నిజామాబాద్ లో కూడా 12 బ్యాలెట్ యూనిట్స్ పెట్టినప్పటి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు.మాక్ పోలింగ్ లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదని అన్నారు.9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఓ 10.6 శాతం నమోదు అయిందని చెప్పారు.