టీఆర్ఎస్ లో చేరిన నామా మాటలు ఇవే (వీడియో)
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే, సుఖ సంతోషాలతో ఉండాలంటే కెసిఆర్ నాయకత్వం తెలంగాణలో ఉండాలని నామా నాగేశ్వర రావు అన్నారు. టీడీపి మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు టీఆర్ఎస్ లో చేరిన తర్వాత గురువారం మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తామని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో చేరుతున్నానని ఆయన చెప్పారు. తాగునీరు, సాగునీరు, సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీ అధినేత ఆదేశానుసారం నడుచుకుంటానని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే, సుఖ సంతోషాలతో ఉండాలంటే కెసిఆర్ నాయకత్వం తెలంగాణలో ఉండాలని నామా నాగేశ్వర రావు అన్నారు. టీడీపి మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు టీఆర్ఎస్ లో చేరిన తర్వాత గురువారం మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తామని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో చేరుతున్నానని ఆయన చెప్పారు. తాగునీరు, సాగునీరు, సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీ అధినేత ఆదేశానుసారం నడుచుకుంటానని చెప్పారు.