Asianet News TeluguAsianet News Telugu

వి చంద్రశేఖరశాస్త్రి కరోనా బాల గేయం : వేన వేల వందనాలు

వి.చంద్రశేఖరశాస్త్రి(చం.) అనంతపురం జిల్లాలో గణితోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. కవిగా "అనంతరత్నాలు, "ఒక కత్తులవంతెన" , " బుజ్జోనికల" బాలగేయాల సంపుటి రచించారు.

వి.చంద్రశేఖరశాస్త్రి(చం.) అనంతపురం జిల్లాలో గణితోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. కవిగా "అనంతరత్నాలు, "ఒక కత్తులవంతెన" , " బుజ్జోనికల" బాలగేయాల సంపుటి రచించారు. 'స్పందన 'అనంతకవుల వేదిక ప్రధాన కార్యదర్శిగా సాహితీ సేవ జేస్తూ, దశాబ్ద కాలంగా ఆధునిక వచన కవిత్వానికి చం. స్పందన ఆత్మీయ సాహితీ పురస్కారాలను అందజేస్తున్నారు.