Asianet News TeluguAsianet News Telugu

నామాల రవీంద్రసూరి కరోనా కవిత : జర గీ నాలుగు దినాలు యాడికి వోకు..

పోరాడడం అంటే నిర్భందించుకోవడమే అంటూ కరోనా గురించి కవిత రాశారు కవి నామాల రవీంద్రసూరి. 

పోరాడడం అంటే నిర్భందించుకోవడమే అంటూ కరోనా గురించి కవిత రాశారు కవి నామాల రవీంద్రసూరి. సూర్యాపేటకు చెందిన కవి రవీంద్రసూరి నామాల రచయిత, నటుడు, సినిమా దర్శకుడు. 2015 లో "చెంబు చిన సత్యం(LIC Agent)అనే సినిమా తీశారు. రణన్నినాదం నా తెలంగాణ అనే పుస్తకంతో పాటు అనేక కథలు, కవితలు, వ్యాసాలు అనేకం రాసిన నామాల రవీంద్ర కవిత వినండి..