Asianet News TeluguAsianet News Telugu

మహ్మద్ సిరాజుధ్దీన్ కరోనా కవిత : సమైక్య గీతం

వరంగల్ కు చెందిన కవి మహమ్మద్ సిరాజుద్దీన్ కవిగా, రచయితగా ప్రసిద్ధి.

వరంగల్ కు చెందిన కవి మహమ్మద్ సిరాజుద్దీన్ కవిగా, రచయితగా ప్రసిద్ధి. ప్రపంచ ప్రజలందరికీ కుల మతాలకు అతీతంగా ఒక పండుగ ఉంటే బాగుంటుందని ఆలోచించి ముప్పై సంవత్సరాల క్రితమే  ' ప్రపంచ శాంతి పండుగ'  అనే పుస్తకం రాసి కాళోజీతో ఆవిష్కరింప చేశారు మహ్మద్ సిరాజుధ్దీన్. ఇప్పుడు కరోనా సంక్షోభంలో మన భారత సమాజం రెండుగా చీలిపోవడంతో ఆవేదనతో మనమంతా ఒక్కటే అని 'సమైక్య గీతం' ఆలపిస్తున్నారు.