Asianet News TeluguAsianet News Telugu

కొండపల్లి నీహారిణి కరోనా కవిత : కాలమా నీకిది న్యాయమా

కవయిత్రి, పరిశోధకురాలు కొండపల్లి నీహారిణి కరోనా వైరస్ మీద రాసిన కవిత కాలమా నీకిది న్యాయమా.

కవయిత్రి, పరిశోధకురాలు కొండపల్లి నీహారిణి కరోనా వైరస్ మీద రాసిన కవిత కాలమా నీకిది న్యాయమా. అమెరికాలో ఆరునెలలు, ఎనిమిదో అడుగు, రాచిప్ప లాంటి పుస్తకాలతో సాహిత్యరంగంలో ప్రత్యేకస్థానం ఆమెది. విదేశాల్లో ఉన్న పిల్లలు, స్వదేశంలో ఉన్న తల్లిదండ్రులు వారిద్దరి మధ్య కాలం కరోనా రూపంలో చిచ్చుపెట్టిందంటూ రాసిన ఈ కవిత మీ కోసం..