Asianet News TeluguAsianet News Telugu

కారం శంకర్ కరోనా కవిత ‘కాలం బోధించిన సత్యం’

కారం శంకర్ 1995 లో 'అశృ చైతన్యం' కవితా సంపుటితో వీరి సాహిత్య ప్రస్థానం మొదలైంది. 

కారం శంకర్ 1995 లో 'అశృ చైతన్యం' కవితా సంపుటితో వీరి సాహిత్య ప్రస్థానం మొదలైంది. ఆదిలాబాద్ జిల్లాకు అధికార భాషా సంఘం  సభ్యునిగా పని చేశారు. 1)సూర్యుడి కన్నా ముందే అక్షరం. 2). అక్షర శ్వాస దీర్ఘకావ్యం.3). మళ్లీ వసంతంలోకి కవితా సంపుటాలు రచించి సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు.   మరియు ప్రేమ-శాంతి- జ్ఞానం అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 'కవి యాత్రను' 2019 సం. లో స్థాపించి తద్వారా కవిత్వాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. ' కాలం బోధించిన సత్యం' అనే వారి కవితను వినండి.