Asianet News TeluguAsianet News Telugu

కడియాల రామ్మోహన్ రాయ్ మృతికి సంతాపం తెలిపిన నందిని సిధా రెడ్డి

ప్రముఖ సాహిత్య విమర్శకుడు కడియాల రామ్మోహన్ రాయ్ మరణించారు. 

ప్రముఖ సాహిత్య విమర్శకుడు కడియాల రామ్మోహన్ రాయ్ మరణించారు. ఆయన మృతి సాహిత్య లోకానికి తీరని లోటు అంటూ తెలంగాణ సాహిత్య అకాడెమి మాజీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి తన సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మరణం సాహిత్య లోకానికి తీరని లోటు అంటూ నివాళులు అర్పించారు.