Asianet News TeluguAsianet News Telugu

ఏనుగు నరసింహా రెడ్డి కవిత : రాలక ముందటి పూలు

సాహిత్యానికి సంబంధించి అన్ని సాహిత్య ప్రక్రియలను అర్థవంతంగా సృజించిన కవి, రచయిత ఏనుగు నరసింహారెడ్డి. 

సాహిత్యానికి సంబంధించి అన్ని సాహిత్య ప్రక్రియలను అర్థవంతంగా సృజించిన కవి, రచయిత ఏనుగు నరసింహారెడ్డి. కవిత్వంతో మొదలై.. పద్యం, నాటకం, వ్యాసం, నవల, ఇలా ప్రతీ సాహిత్య ప్రక్రియతో ఆయన కరచాలనం కొనసాగింది. ప్రస్తుతం తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా పనిచేస్తున్న కవి ఏనుగు నర్సింహారెడ్డి. ఆయన రాసిన రాలక ముందటి పూలు కవిత ఏసియానెట్ ప్రేక్షకుల కోసం..