Asianet News TeluguAsianet News Telugu

ఏవియేషన్ షోకు కరోనా ఎఫెక్ట్ : కామన్ పీపుల్ కి నో ఎంట్రీ

హైదరాబాద్ లో రెండేళ్లకోసారి జరిగే ఏవియేషన్ షో.. బేగంపేటలో ప్రారంభమైంది. 

హైదరాబాద్ లో రెండేళ్లకోసారి జరిగే ఏవియేషన్ షో.. బేగంపేటలో ప్రారంభమైంది. వింగ్స్ ఇండియా పేరుతో జరుగుతున్న ఈ షోను కేటీఆర్ ప్రారంభించారు. ఈ షోలో సారంగ్, మార్క్ జెఫ్రీ బృందాల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. దీంతోపాటు విమాన విడి భాగాలు, తయారీ పనిముట్లు, లేటెస్ట్ టెక్నాలజీతో హెలిక్యాపిటర్లను ప్రదర్శనకు ఉంచారు. ఈ షో ఆదివారం వరకు జరుగుతుంది.