Asianet News TeluguAsianet News Telugu

ఎండాకాలంలో వడ దెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఈ ఏడాదిలో ఎండలు ఏప్రిల్ నుంచి దంచి కొడుతున్నాయి. 

ఈ ఏడాదిలో ఎండలు ఏప్రిల్ నుంచి దంచి కొడుతున్నాయి. ఈ భయంకరమైన ఎండలకు ప్రజలు అస్సలు బయటకు రాకూడదని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. అంతేకాదు కొన్ని ఆరోగ్య జాగ్రత్తలను తప్పక తీసుకోవాలని సూచనలు చేసింది. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం