Asianet News TeluguAsianet News Telugu

రాగి పాత్రలోని నీటిని తాగుతున్నారా? అయితే ఇవి తెలుసుకోండి...

ఇమ్యూనిటీ.. ఇప్పుడు అందరూ పఠిస్తున్న మంత్రం. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇమ్యూనిటీ.. ఇప్పుడు అందరూ పఠిస్తున్న మంత్రం. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఈ నీరు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇది పూర్వకాలంనుండీ ఉన్నా ఈ మధ్యే బాగా వాడకంలోకి వచ్చింది. అదే రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు. అందుకే ఈ మధ్య రాగి బిందెలు, గ్లాసులు, వాటర్ బాటిల్స్ లాంటి రాగి పాత్రలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇంతకీ రాగిలో అంత ప్రత్యేకత ఏముంది? 

Video Top Stories