Asianet News TeluguAsianet News Telugu

video news : విధుల్లో చేరిన కరీంనగర్ -1 డిపో డ్రైవర్

ఆర్టీసీ కార్మికులు నవంబర్ 5లోగా విధుల్లోకి చేరాలని.. లేదంటే ఆర్టీసీ ప్రైవేట్‌పరం చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు విధుల్లోకి చేరుతున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ -1 డిపోకు చెందిన డ్రైవర్ గౌడ్ పాషా సోమవారం విధుల్లో చేరాడు. తనమీద ఎవ్వరి ఒత్తిడీ లేదని తెలిపాడు.

ఆర్టీసీ కార్మికులు నవంబర్ 5లోగా విధుల్లోకి చేరాలని.. లేదంటే ఆర్టీసీ ప్రైవేట్‌పరం చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు విధుల్లోకి చేరుతున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ -1 డిపోకు చెందిన డ్రైవర్ గౌడ్ పాషా సోమవారం విధుల్లో చేరాడు. తనమీద ఎవ్వరి ఒత్తిడీ లేదని తెలిపాడు.