Asianet News TeluguAsianet News Telugu

ఆపరేషన్ సముద్రసేతు : ఇరాన్ లో చిక్కుకున్న భారతీయులకు ఊరట..

రోనా లాక్ డౌన్ కారణంగా ఇరాన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చడంలో భాగంగా భారతీయ నౌక ఐఎన్ఎస్ జలాశ్వ ఈ రోజు ఉదయం ఇరాన్ లోని బందర్ అబ్బాస్ పోర్టుకు చేరుకుంది. 

రోనా లాక్ డౌన్ కారణంగా ఇరాన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చడంలో భాగంగా భారతీయ నౌక ఐఎన్ఎస్ జలాశ్వ ఈ రోజు ఉదయం ఇరాన్ లోని బందర్ అబ్బాస్ పోర్టుకు చేరుకుంది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సముద్రమార్గం ద్వారా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత నౌకాదళం ఆపరేషన్ సముద్ర సేతు ప్రారంభించిన విషయం తెలిసిందే. 

Video Top Stories