Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ దేశాలకు పాకుతున్న కరోనా.... ఇటలీలో తొలి మరణం నమోదు

కరోనా వైరస్ తో ఇటలీలో మొదటి మరణం నమోదయ్యిందని స్థానిక మీడియా తెలిపింది. 

కరోనా వైరస్ తో ఇటలీలో మొదటి మరణం నమోదయ్యిందని స్థానిక మీడియా తెలిపింది. అంతకుముందే, యూరోపియన్ దేశంలో 14 కొత్త కరోనావైరస్ కేసులను కనుగొన్నట్టుగా హెల్త్ అఫీషియల్స్ తెలిపారు. ఈ మరణంతో కరోనా సోకినవారి సంఖ్య 17 కి చేరుకుంది. చైనాలో ఇప్పటికే 2239 మంది ఈ వైరస్ తో మరణించారు.

Video Top Stories