టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ని ప్రారంభించిన తెలంగాణ హై కోర్ట్ న్యాయమూర్తి (వీడియో)
ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అథారిటీ లో స్వర్గీయ శ్రీ అనంత రామేశ్వరమ్మ- నారాయణ రెడ్డి 18వ స్మారక రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ని తెలంగాణ హై కోర్ట్ న్యాయమూర్తి కె. లక్ష్మణ్ ప్రారంభించారు.
ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అథారిటీ లో స్వర్గీయ శ్రీ అనంత రామేశ్వరమ్మ- నారాయణ రెడ్డి 18వ స్మారక రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ని తెలంగాణ హై కోర్ట్ న్యాయమూర్తి కె. లక్ష్మణ్ ప్రారంభించారు.
తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్, తెలంగాణ స్టేట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ చైర్మన్ అనంత నరసింహారెడ్డి, తన తల్లి తండ్రులు స్వర్గీయ అనంత రామేశ్వరమ్మ-నారాయణ రెడ్డి ల పేరుతో 18 ఏళ్లుగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రాష్ట్ర ర్యాంకింగులతో ప్రోత్సహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ ఈ నెల ఐదవ తేదీవరకు కొనసాగుతుంది.