Asianet News TeluguAsianet News Telugu

జాతీయ జెండాను ధరించి ఓటేసిన మంచు లక్ష్మి

గ్రేటర్ ఎన్నికల్లో ఇప్పుడిప్పుడే సెలెబ్రిటీలు ఒక్కొక్కరిగా పోలింగ్ బూత్ లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 

గ్రేటర్ ఎన్నికల్లో ఇప్పుడిప్పుడే సెలెబ్రిటీలు ఒక్కొక్కరిగా పోలింగ్ బూత్ లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మి సైతం తన ఓటు హక్కును వినియోగించుకొని అందరికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.