Asianet News TeluguAsianet News Telugu

బ్రేకింగ్ : చెంగిచర్లలో కరోనా అనుమానితులు..

కరోనా వైరస్ కారణంగా విదేశాలనుండి వచ్చారంటే చాలు భయపడే పరిస్థితి నెలకొంది. 

కరోనా వైరస్ కారణంగా విదేశాలనుండి వచ్చారంటే చాలు భయపడే పరిస్థితి నెలకొంది. తాజాగా హైదరాబాద్ లోని చెంగిచర్లలో ఓ కుటుంబం జర్మనీ నుండి వచ్చింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన మధు తన వీసా అయిపోతుండడంతో స్వదేశానికి తిరిగివచ్చాడు. చుట్టుపక్కలవాళ్లు కంప్టైంట్ ఇవ్వడంతో పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. ఎయిర్ పోర్టులో థర్మల్ స్కానింగ్ చేసిన తరువాత 14 రోజులు ఇంట్లోనుండి బైటికి రావద్దని చెప్పారని, తాను అదే పాటిస్తున్నానని మధు అంటున్నారు. అంతేకాదు ఏ టెస్టుకైనా తాను, తన కుటుంబం రెడీ అని..ఫోన్ చేస్తే వాళ్లే రావడం లేదని తెలిపారు.