Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ హరీష్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడని నాయకుల ఫైర్..


కూకట్ పల్లి బీజేపీ కార్యాలయం ముందు ఉద్రిక్తత నెలకొంది.


కూకట్ పల్లి బీజేపీ కార్యాలయం ముందు ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి డబ్బులకు టికెట్లు అమ్ముకున్నాడని ఆరోపిస్తూ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బీజేపీ కార్యాలయం అద్దాలు పగలగొట్టి, హరీష్ రెడ్డి చనిపోయాడంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.